స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.

 


     బెంజ్ న్యూస్.బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు , మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. వైసిపి గైర్హాజరైంది. అసెంబ్లీ నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై బీఏసీలో చర్చించారు