మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

 


      బెంజ్ న్యూస్.అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.. అసైన్డ్ 22-A, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు.. ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. నిన్న రాత్రి 10.30 వరకు ఆఫీస్‌లోనే ఉద్యోగి గౌతమ్ తేజ ఉన్నట్లు గుర్తింపు.. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసులో ఉండడంపై చంద్రబాబు ఆరా.. గౌతమ్‌ తేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సెల్‌ఫోన్ స్వాధీనం.