అమరావతి : బెంజ్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీచేయనుంది. ఇందులో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారాస్కూల్ అసిస్టెంట్ - 7,725,
ఎస్జీటీ - 6,371,
టీజీటీ - 1,781,
పీజీటీ - 286,
ప్రిన్సిపల్స్ - 52,
పీఈటీ - 132 పోస్టులు ఉన్నాయి.