దాడులపై సాక్ష్యాలను గవర్నర్ కు అందించిన జగన్ ... ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు. వినుకొండలో రషీద్ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్లదాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం సహా రాష్ట్రంలో జరిగిన దాడులపై సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్కు జగన్ అందించారు ...