శాసనసభ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు తరపున నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు


 బెంజ్ న్యూస్ : అమరావతి 

శాసనసభ స్పీకర్ గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు తరుపున  నామినేషన్ దాఖలు చేసిన కూటమి నేతలు.కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ ,  పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు,  సత్యకుమార్ యాదవ్,  నాదెండ్ల మనోహర్.