భారీ వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది.
ఆదివారం సాయంత్రం 7 గంటలకు 40 అడుగులకు నీటిమట్టం చేరింది. 43 అడుగులు దాటితే
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
చేయనున్నారు.
తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 23 గేట్ల
ఎత్తివేశారు
ఆదివారం సాయంత్రం 7 గంటలకు 40 అడుగులకు నీటిమట్టం చేరింది. 43 అడుగులు దాటితే
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
చేయనున్నారు.
తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 23 గేట్ల
ఎత్తివేశారు
Copyright (c) 2024 Benjj news News All Right Reseved