భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం


 భారీ వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది.

ఆదివారం సాయంత్రం 7 గంటలకు 40  అడుగులకు నీటిమట్టం చేరింది. 43 అడుగులు దాటితే

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

చేయనున్నారు. 


తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 23 గేట్ల

ఎత్తివేశారు