అమరావతి శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత వైభవంగా జరిపారు

పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి అగ్నిగుండ ప్రవేశa ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకములు జరిపిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు తదనంతరం 11 గంటలకు వాసవి మహా యజ్ఞం జరుగును తదనంతరం సాయంత్రం 6 గంటలకు ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే సామూహిక కుంకుమార్చన లలితా సహస్రనామ పారాయణము జరుగును ఈ కార్యక్రమాన్ని ఇంట్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపతో పాత్రులు కాగలరని కోరుచున్నాము ఇట్లు దేవస్థాన కమిటీ చైర్మన్ చేగురామకృష్ణ సెక్రెటరీ పసుమర్తి శివ సుబ్బారావు ట్రెజరర్ వంగేటి నాగమల్లేశ్వరరావు గౌరవాధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ పెండ్యాల శ్రీనివాసరావు కొప్పురావూరి గణేష్ బాబు చేగు దొరబాబు బచ్చు సాయి గార్లపాటి గోపి గోకవరం అమర్నాథ్ గుండా సురేష్ ఆతుకూరి వెంకటేశ్వరరావు ఆత్మకూరు నాగేశ్వరరావు మాజేటి అనుదీప్ దోబగుంట శ్రీనివాసరావు తల్లం కాశి మరియు కమిటీ సభ్యులు భక్తులు విరివిగా పాల్గొన్నారు